ETV Bharat / state

ఘనంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లోక కళ్యాణం - kandi mallaiah matham

కృష్ణాజిల్లా నందిగామ ముక్కోటి మహా మండప జగద్గురు శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి లోక కళ్యాణం వైభవంగా జరిగింది. జగత్ కళ్యాణ కార్యక్రమంలో వేదపండితులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.

veerabhadraswamy
ఘనంగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి లోకకళ్యాణం
author img

By

Published : Feb 22, 2021, 5:09 PM IST

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని ముక్కోటి మహా మండప జగద్గురు శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జగత్ కళ్యాణం వైభవంగా జరిగింది. కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు, వేద పండితులు కందుకూరి గోవిందశ్వర శర్మలు, ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురోహిత పరిషత్ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ శాస్త్రి, నందిగామ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. జగత్ కళ్యాణ కార్యక్రమంలో వేదపండితులు భక్తులు భారీగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నందిగామ పట్టణంలోని ముక్కోటి మహా మండప జగద్గురు శ్రీ గోవిందమాంబ సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి జగత్ కళ్యాణం వైభవంగా జరిగింది. కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు, వేద పండితులు కందుకూరి గోవిందశ్వర శర్మలు, ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పురోహిత పరిషత్ ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ శాస్త్రి, నందిగామ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. జగత్ కళ్యాణ కార్యక్రమంలో వేదపండితులు భక్తులు భారీగా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

లోకకల్యాణార్థం విజయవాడ దుర్గగుడిలో సూర్యోపాసన సేవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.