ద్విచక్రవాహనం అదుపుతప్పి ఘటనలో ఒకరి పరిస్థితి విషమం కాగా..మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం హెచ్సీఎల్ కంపెనీ వద్ద జరిగింది. వేంపాడుకు చెందిన తాపీమేస్త్రీ విశ్వేశ్వరావు , తరిగొప్పులకు చెందిన ఆనందరావు మద్యం సేవించి..మరలా మద్యం కొనుగోలు చేసి బైక్ మీద వెళ్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న ఎస్ఐ. పురుషోత్తం వారిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గన్నవరం వద్ద అదుపుతప్పిన బైకు..ఇద్దరికి గాయాలు
కృష్ణాజిల్లా గన్నవరం హెచ్సీఎల్ కంపెనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడంది. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా కాగా.. ..మరొకరికి గాయాలయ్యాయి.
![గన్నవరం వద్ద అదుపుతప్పిన బైకు..ఇద్దరికి గాయాలు two injured in bike accident at gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9317903-104-9317903-1603711091262.jpg?imwidth=3840)
ద్విచక్రవాహనం అదుపుతప్పి ఘటనలో ఒకరి పరిస్థితి విషమం కాగా..మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కృష్ణాజిల్లా గన్నవరం హెచ్సీఎల్ కంపెనీ వద్ద జరిగింది. వేంపాడుకు చెందిన తాపీమేస్త్రీ విశ్వేశ్వరావు , తరిగొప్పులకు చెందిన ఆనందరావు మద్యం సేవించి..మరలా మద్యం కొనుగోలు చేసి బైక్ మీద వెళ్తుండగా అదుపుతప్పింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకున్న ఎస్ఐ. పురుషోత్తం వారిని గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి. కెమికల్ గోదాంలో అగ్ని ప్రమాదం...భారీగా ఎగిసిపడుతున్న మంటలు