ETV Bharat / state

ట్రిపుల్​ ఐటీలో ఉద్యోగాల పేరుతో మోసం..ఉద్యోగిపై వేటు

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో ఉద్యోగాలిప్పిస్తానని  పలువురు నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేసిన గంగవల్లి శ్యామ్​శేఖర్​ని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

author img

By

Published : Sep 22, 2019, 9:15 PM IST

ట్రిపుల్​ ఐటీ  ఉద్యోగి సస్పెండ్
ట్రిపుల్​ ఐటీ ఉద్యోగి సస్పెండ్

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఉద్యోగాలిప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన ఐటీ ఉద్యోగి గంగవల్లి శ్యామ్‌శేఖర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. చేసేది ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగమే అయినా, బయట మాత్రం తాను ట్రిపుల్‌ ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నని ప్రచారం చేసుకుంటూ అక్రమ దందాకు తెరతీశాడు. అన్ని విషయాలు పరిశీలించిన ఉన్నతాధికారులు శ్యామ్‌శేఖర్​ను సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి:పాఠశాలలో ఆకస్మిక తనిఖీ... ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ట్రిపుల్​ ఐటీ ఉద్యోగి సస్పెండ్

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఉద్యోగాలిప్పిస్తానని పలువురి నుంచి డబ్బు వసూలు చేసిన ఐటీ ఉద్యోగి గంగవల్లి శ్యామ్‌శేఖర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. చేసేది ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగమే అయినా, బయట మాత్రం తాను ట్రిపుల్‌ ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌నని ప్రచారం చేసుకుంటూ అక్రమ దందాకు తెరతీశాడు. అన్ని విషయాలు పరిశీలించిన ఉన్నతాధికారులు శ్యామ్‌శేఖర్​ను సస్పెండ్ చేశారు.

ఇదీ చదవండి:పాఠశాలలో ఆకస్మిక తనిఖీ... ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

Intro:222Body:555Conclusion:కడప జిల్లా సోమశిల ముంపు గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు పర్యటించారు .లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.

గోపవరం మండలం సోమశిల ముంపు గ్రామమైన సూరేపల్లి గ్రామాన్ని ఈరోజు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య, రాజంపేట rdo ధర్మ అ చంద్రారెడ్డి పర్యటించారు .నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం లో పూర్తిస్థాయి నీటిమట్టం నున్న నేపథ్యంలో ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. గ్రామస్తులు తమ ఇంకా పరిహారం చెల్లించాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గంట గంటకు పెరుగుతున్న సోమశిల వెనుక జలాలను వారు పరిశీలించారు వీరి వెంట బద్వేలు పట్టణ పోలీసులు రెవెన్యూ అధికారులు ఉన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.