ETV Bharat / state

వరిగడ్డి లోడ్​తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు

కేసరపల్లి నుంచి ముస్తాబాద వైపు వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గన్నవరం ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : May 9, 2020, 3:26 PM IST

tractor reversed in gannavaram mandal in krishna disrict
ట్రాక్టర్​ బోల్తా

వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో గడ్డి లోడుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ సాయంతో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరిగడ్డిని మండలంలోని కేసరపల్లి నుంచి ముస్తాబాద తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వరిగడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం వద్ద బోల్తా పడింది. ప్రమాదంలో గడ్డి లోడుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్ సాయంతో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వరిగడ్డిని మండలంలోని కేసరపల్లి నుంచి ముస్తాబాద తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఇదీ చదవండి:

ఆదోని కూరగాయల మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.