ETV Bharat / state

జాతీయ రహదారిపై అర్థరాత్రి ట్రాఫిక్ జామ్

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి పెద్దప్రోలు గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లపాటు.. అర్థరాత్రి 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

author img

By

Published : Oct 1, 2019, 11:45 AM IST

"ఎన్​హెచ్​261 జాతీయ రహదారిపై మూడు గంటలు ట్రాఫిక్ జామ్"
"ఎన్​హెచ్​261 జాతీయ రహదారిపై మూడు గంటలు ట్రాఫిక్ జామ్"

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి పెద్దప్రోలు గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లు దూరం... సోమవారం అర్థరాత్రి 3 గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారి నిర్మాణ సంస్థ సరైన చర్యలు తీసుకోని కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా.. ఈ నిర్లక్ష్యమే సమస్యకు కారణమైంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

"ఎన్​హెచ్​261 జాతీయ రహదారిపై మూడు గంటలు ట్రాఫిక్ జామ్"

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామం నుంచి పెద్దప్రోలు గ్రామం వరకు సుమారు రెండు కిలోమీటర్లు దూరం... సోమవారం అర్థరాత్రి 3 గంటలు పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారి నిర్మాణ సంస్థ సరైన చర్యలు తీసుకోని కారణంగా ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయి. తాజాగా.. ఈ నిర్లక్ష్యమే సమస్యకు కారణమైంది. ఇప్పటికైనా అధికారులు రోడ్డు నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

"ప్రయాణికులను కాపాడిన వారికి నగదు పురస్కారం"

Intro:ap_knl_22_30_dasara_ustavalu_av_AP10058
యాంకర్, శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పలు అమ్మవారి ఆలయాల్లో దసరా శోభ సంతరించుకుంది. బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకారంలో అలంకరించారు. శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో
దర్శనమిచ్చారు. స్థానిక అమ్మవారిశాలలో అమ్మవారుబాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు


Body:శరన్నవరాత్రి ఉత్సవాలు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.