ETV Bharat / state

నూజివీడు అమెరికన్ హాస్పిటల్​లో... టెలీమెడిసిన్ - టెలిమెడిసిన్

నూజివీడు అమెరికన్ హాస్పిటల్​లో టెలిమెడిసిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు  ప్రారంభించారు.

నూజివీడు అమెరికన్ హాస్పిటల్​లో... టెలీమెడిసిన్ సేవలు
author img

By

Published : Aug 1, 2019, 11:54 PM IST

నూజివీడు అమెరికన్ హాస్పిటల్​లో... టెలీమెడిసిన్ సేవలు

కృష్ణా జిల్లా నూజివీడు అమెరికా ఆసుపత్రిలో టెలీమెడిసిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు ప్రారంభించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి సహకారంతో ఇలాంటి అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా ...అత్యవసర పరిస్థితుల్లో ఫోన్​, ట్యాబ్​ల ద్వారా ఆరోగ్య సమస్యలపై సందేహలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గుండె సంబంధిత బాధితులకు ​తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైద్య సౌకర్యాలు లేని రోజుల్లోనూ... నూజివీడు అమెరికా ఆసుపత్రిలో ప్రజలు వైద్య సేవలు పొందేవారని తెలిపారు. ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

నూజివీడు అమెరికన్ హాస్పిటల్​లో... టెలీమెడిసిన్ సేవలు

కృష్ణా జిల్లా నూజివీడు అమెరికా ఆసుపత్రిలో టెలీమెడిసిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రతాప అప్పారావు ప్రారంభించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రి సహకారంతో ఇలాంటి అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా ...అత్యవసర పరిస్థితుల్లో ఫోన్​, ట్యాబ్​ల ద్వారా ఆరోగ్య సమస్యలపై సందేహలు నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. గుండె సంబంధిత బాధితులకు ​తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైద్య సౌకర్యాలు లేని రోజుల్లోనూ... నూజివీడు అమెరికా ఆసుపత్రిలో ప్రజలు వైద్య సేవలు పొందేవారని తెలిపారు. ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే ప్రతాప్ తెలిపారు.

ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

Intro:AP_TPG_26_01_MANTRULU_VARADA_SAMIKSHA_AV_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉందని జిల్లా ఇంఛార్జి మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు పోలవరం ప్రాజెక్ట్ నవయుగ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో మంత్రులు ఆళ్ల నాని తానేటి వనిత తో కలిసి ఇ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు పోలవరం మండలం 19 గిరిజన గ్రామాలకు మూడు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు ఒక్కొక్కరికి కి 20 కేజీల బియ్యం 5 లీటర్ల కిరోసిన్ రెండు కిలోల పంచదార కిలో కందిపప్పు అందజేస్తున్నామన్నారు పోలవరంలో 3 వేలేరుపాడు రెండు గ్రామాలకు కు విద్యుత్ అంతరాయం కలిగింది అని అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని మంత్రి తెలియజేశారు


Body:మంత్రులు వరద సమీక్ష


Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.