ETV Bharat / state

'యువ శక్తికి, దేశ భక్తికి నిర్వచనంగా మారిన ధన్య జీవులు వారు'

author img

By

Published : Mar 23, 2021, 7:09 PM IST

యువశక్తికి, దేశభక్తికి తమ జీవితాలనే నిర్వచనంగా చెప్పిన ధన్య జీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అని.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొనియాడారు. షహీద్ దివస్ సందర్భంగా విప్లవ వీరులకు గౌరవ వందనం తెలిపారు.

Nara Lokesh wish to shahid diwas
విప్లవ వీరులకు నారా లోకేశ్​ గౌరవ వందనం

షహీద్ దివస్ సందర్భంగా విప్లవ వీరులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గౌరవవందనం తెలిపారు. యువశక్తికి, దేశభక్తికి తమ జీవితాలనే నిర్వచనంగా మార్చిన ధన్య జీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అని కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితంగా.. మనకు లభించిన స్వేఛ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

షహీద్ దివస్ సందర్భంగా విప్లవ వీరులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గౌరవవందనం తెలిపారు. యువశక్తికి, దేశభక్తికి తమ జీవితాలనే నిర్వచనంగా మార్చిన ధన్య జీవులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ అని కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు వారు చేసిన త్యాగాల ఫలితంగా.. మనకు లభించిన స్వేఛ్ఛను దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:

'రాసిపెట్టుకోండి.. దొంగ లెక్కలు తేలుస్తాం.. ప్రతీ రూపాయి కక్కిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.