ETV Bharat / state

తెదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే అక్రమ కేసులు: పీతల సుజాత

author img

By

Published : Oct 7, 2020, 9:17 AM IST

తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకే వైకాపా ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కక్షసాధింపు చర్యలు తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యేవారు కాదని సుజాత మండిపడ్డారు.

tdp leader peethala sujatha fires on ycp
తేదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారు: పీతల సుజాత

తెదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జైలు నుంచి బెయిల్​పై వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కక్షసాధింపు చర్యలు తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యేవారు కాదని సుజాత మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

తెదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జైలు నుంచి బెయిల్​పై వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కక్షసాధింపు చర్యలు తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యేవారు కాదని సుజాత మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

దేవరపల్లిలో 17 మంది గ్రామ వాలంటీర్ల సస్పెండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.