ETV Bharat / state

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: తెదేపా

author img

By

Published : Nov 4, 2020, 7:33 PM IST

కంచికచర్ల మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను తెదేపా నేతలు పరిశీలించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

tdp demand
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: తెదేపా

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపునకు గురైన వరి, దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరీశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపునకు గురైన వరి, దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరీశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: నందిగామలో జి ప్లస్ త్రీ ఇళ్ల వద్ద తెదేపా నేతల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.