ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - Suspicious death of man in private lodge

విజయవాడ గవర్నర్ పేటలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వాసిగా పోలీసులు గుర్తించారు.

Suspicious death of man in private lodge
ప్రైవేటు లాడ్జిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
author img

By

Published : Aug 13, 2020, 4:24 PM IST

విజయవాడ గవర్నర్ పేటలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.

గుజరాత్ లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. సత్యనారాయణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడ గవర్నర్ పేటలోని ఓ ప్రైవేట్ లాడ్జీలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్యనారాయణగా పోలీసులు గుర్తించారు.

గుజరాత్ లో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. సత్యనారాయణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

'విజయవాడ అగ్నిప్రమాద ఘటనతో వైద్యులకు సంబంధం లేదు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.