ETV Bharat / state

వలస కూలీలకు ఉపాధ్యాయ సంఘం చేయూత - ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం

కృష్ణా జిల్లా తిరువూరులో చిక్కుకున్న వలస కార్మికులకు ఉపాధ్యాయ సంఘ నేతలు చేయూతనందించారు.

krishna district
వలస కూలీలకు ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘం చేయూత
author img

By

Published : Apr 18, 2020, 11:45 AM IST

కృష్ణా జిల్లా తిరువూరులో మిర్చి కోత పనుల నిమిత్తం వచ్చి చిక్కుకున్న మహారాష్ట్ర వాసులకు.. ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నేతలు చేయూత అందించారు. దాదాపు 50 కుటుంబాలకు సరుకులు, కూరగాయలు సమకూర్చారు. ఎర్రమాడు సచివాలయం వద్ద తహసీల్దార్ నరసింహారావు చేతులమీదుగా అందించారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా తిరువూరులో మిర్చి కోత పనుల నిమిత్తం వచ్చి చిక్కుకున్న మహారాష్ట్ర వాసులకు.. ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నేతలు చేయూత అందించారు. దాదాపు 50 కుటుంబాలకు సరుకులు, కూరగాయలు సమకూర్చారు. ఎర్రమాడు సచివాలయం వద్ద తహసీల్దార్ నరసింహారావు చేతులమీదుగా అందించారు.

ఇదీ చదవండి:

పండ్లు, కూరగాయలు అలా తినకండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.