ETV Bharat / state

శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించిన మంత్రి మోపిదేవి

author img

By

Published : Mar 3, 2020, 10:30 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి మోపిదేవి
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి మోపిదేవి
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి మోపిదేవి

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సేవలో మంత్రి మోపిదేవి

ఇదీ చదవండి:

'కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం... ఆందోళన వద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.