కార్తికమాసం పర్వదిన వేడుకలను పురస్కరించుకొని పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతమ్మ, గోపయ్య స్వాములతో పాటు ఆలయంలోని సహదేవతామూర్తులను పలురకాల ఫలాలతో అలంకరించారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కరోనా నిబంధనలు పాటించేలా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: