ETV Bharat / state

'క్రీడలతో మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చు'

మానసిక ఒత్తిడిని అధిగమించడానికి క్రీడలు మంచి వ్యాయామంగా పని చేస్తాయి. అసెంబ్లీ ఉద్యోగులు కూడా ఆ అలసటను తొలగించుకోవడానికి వార్షిక క్రీడా పోటీలను నిర్వహించుకుంటున్నారు. ఈ పోటీలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

author img

By

Published : Aug 27, 2019, 12:32 AM IST

అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు
అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు

విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ప్రభుత్వం-మనది అనే భావనతో ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని...ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలకొక మొక్క నాటి... సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని 1,500కి పైగా సచివాలయ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ఇతర ఉద్యోగులకు పరోక్షంగా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

ఇదీ చూడండి: తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు

అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు

విజయవాడలోని వెలగపూడి సచివాలయంలో అసెంబ్లీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలను రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ప్రభుత్వం-మనది అనే భావనతో ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని...ముఖ్యమంత్రి ఉద్యోగుల పట్ల అంకిత భావంతో ఉన్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలకొక మొక్క నాటి... సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు అవంతి శ్రీనివాస్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు కోరారు. రాష్ట్రంలోని 1,500కి పైగా సచివాలయ ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం ఇతర ఉద్యోగులకు పరోక్షంగా ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

ఇదీ చూడండి: తాడేపల్లిలో ఓ ఇంట్లో పేలుడు...మహిళకు తీవ్రగాయాలు

Intro:ap_vja_37_26_pamu_katu_mruthi_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. విష సర్పం కాటుకు గురై ఓ అమాయక నిండు ప్రాణం బలి అయిన దుర్ఘటన. నూజివీడు పట్నంలో babu నగర్ కు చెందిన తుమ్మలపల్లి రాములు (66). బాపు నగర్ లోని ఓ మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా శనివారం నాడు విష సర్పము కాటువేసింది. హుటాహుటిన పట్నంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్య సేవలు కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు రాములు వైద్యం పొందుతూ సోమవారం మృత్యువాత పడ్డారు మృతునికి భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. " రెండు నెలల్లో 28 పాముకాట్లు కేసులు నమోదు. " గడిచిన రెండు నెలల కాలంలో నూజివీడు పరిసర ప్రాంతాల్లో పాముకాటుతో 28 మంది అస్వస్థతకు గురి అయినట్లు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయి ఎప్పటికప్పుడు జనజీవనం ఉన్న ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పాముకాటు లు సంభవిస్తే భయబ్రాంతులకు గురి కాకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకురావాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 1) మృతుని కుమారుడు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:పాము కాటు తో ఒక వ్యక్తి మృతి


Conclusion:పాముకాటుతో వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.