ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ - vegetables distribution latest news in krishna dsitrict

కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్​ ఆధ్వర్యంలో రెండోసారి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ జరిగింది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలకు తమ వంతు సాయం చేస్తున్నట్లు ట్రస్ట్​ నిర్వాహకులు తెలిపారు.

నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
నిరుపేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
author img

By

Published : May 2, 2020, 7:06 PM IST

లాక్​డౌన్​తో పనులు లేక నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి పలు సేవా సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్​ తరపున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్టీ సీఎండీ డాక్టర్​ వీఎల్.ఇందిరాదత్ సరకులను పేదలకు అందించారు. ముక్త్యాల గ్రామంలోని 750 కుటుంబాలతో పాటు వేదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి గతనెల నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్​ సభ్యులు తెలిపారు.

లాక్​డౌన్​తో పనులు లేక నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి పలు సేవా సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి. కృష్ణా జిల్లా ముక్త్యాల శ్రీ బాలాత్రిపుర సుందరి అమ్మవారి ట్రస్ట్​ తరపున పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్రస్టీ సీఎండీ డాక్టర్​ వీఎల్.ఇందిరాదత్ సరకులను పేదలకు అందించారు. ముక్త్యాల గ్రామంలోని 750 కుటుంబాలతో పాటు వేదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో పనిచేస్తున్న సిబ్బందికి గతనెల నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు ట్రస్ట్​ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: మేమున్నాం... ఆదుకుంటాం..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.