ETV Bharat / state

విజయవాడ నుంచి భువనేశ్వర్​కు ప్రత్యేక రైలు

విజయవాడ రాయనపాడులో వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు. భువనేశ్వర్​కు చెందిన సుమారు 700మంది వలస కూలీలను అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు.

author img

By

Published : Jun 1, 2020, 1:41 PM IST

shramik train runs from vijayawada to bhuwaneshwar
వలసకూలీల కోసం విజయవాడ నుంచి భువనేశ్వర్​కు ప్రత్యేక రైలు

విజయవాడ రాయనపాడులో శ్రామికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు. భువనేశ్వర్​కు చెందిన సుమారు 700మంది వలస కూలీలతో శ్రామిక రైలు ఇవాళ ఉదయం బయలుదేరింది. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని రైలులో పంపించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్​కు పంపించారు. శ్రామికుల కోసం విజయవాడ నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడ రాయనపాడులో శ్రామికుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలును అధికారులు ప్రారంభించారు. భువనేశ్వర్​కు చెందిన సుమారు 700మంది వలస కూలీలతో శ్రామిక రైలు ఇవాళ ఉదయం బయలుదేరింది. కూలీలందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం వారిని రైలులో పంపించారు. వైరస్ లక్షణాలున్న వారిని క్వారంటైన్​కు పంపించారు. శ్రామికుల కోసం విజయవాడ నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

అంతర్రాష్ట్ర రాకపోకలపై షరతులు కొనసాగుతాయి: డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.