నాలుగు నగరపాలక సంస్థలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి.
ఆదివారం ఉదయం 11 గంటలకు సంబంధిత అధికారులతో ఎస్ఈసీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచి.. నియంత్రించాలని అధికారులకు ఆదేశించింది.
ఇదీ చదవండి: