ETV Bharat / state

డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచిన ఎస్​ఈసీ - మున్సిపల్ ఎన్నికలపై ఎస్​ఈసీ ఆదేశాలు

ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాల అధికారులతో ఎస్‌ఈసీ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై ఆదివారం ఉదయం.. అధికారులతో చర్చించనున్నారు.

డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచిన ఎస్​ఈసీ
sec special focus on illegal actives in municipal elections
author img

By

Published : Mar 6, 2021, 12:32 PM IST

నాలుగు నగరపాలక సంస్థలపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి.

ఆదివారం ఉదయం 11 గంటలకు సంబంధిత అధికారులతో ఎస్‌ఈసీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచి.. నియంత్రించాలని అధికారులకు ఆదేశించింది.

నాలుగు నగరపాలక సంస్థలపై ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రవర్తన నియమావళి ఉల్లంఘన, ధనం, మద్యం ప్రభావంపై విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖ నుంచి ఎక్కువ ఫిర్యాదులు అందాయి.

ఆదివారం ఉదయం 11 గంటలకు సంబంధిత అధికారులతో ఎస్‌ఈసీ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం పంపిణీపై నిఘా పెంచి.. నియంత్రించాలని అధికారులకు ఆదేశించింది.

ఇదీ చదవండి:

నగర నగారా: విజయవాడలో అధికార పార్టీ మేయర్ అభ్యర్థి ఎవరు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.