ETV Bharat / state

'ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలు'

ఇసుక కొరత కొనసాగుతోంది. ర్యాంపులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాక ఇబ్బందులు తీరడం లేదు. విజయవాడ సహా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిర్మాణాలు నిలిచిపోయాయి. పనుల్లేక నిర్మాణరంగ కార్మికులు అవస్థలు పడుతున్నారు.

author img

By

Published : Jul 29, 2019, 11:56 AM IST

sand-problems-in-krishna-dist
'ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలు'

ఇసుక కొరత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం నూతన ఇసుక విధానం తీసుకొచ్చే వరకు.... కలెక్టర్లకు అధికారం అప్పగించడంతో సరఫరాలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడింది. ఈ రంగాన్నే నమ్ముకుని ఉపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాల పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. శ్రీకాకుళం, విజయనగరం సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూలీలుగా పనిచేసేందుకు విజయవాడ వలస వచ్చిన అనేకమంది... పనుల్లేక పూట గడవని స్థితిలో అల్లాడుతున్నారు. మరింత కాలం ఇదే పరిస్థితి కొనసాగితే తట్టుకోలేమని... కష్టాలు త్వరగా తీర్చాలని వేడుకుంటున్నారు.

సరఫరాలో నెలకొన్న అనిశ్చితితో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకుముందు 10 నుంచి 12 వేల మధ్య ఉన్న లారీ ఇసుక లోడ్ ధర... ప్రస్తుతం 22 వేలకు చేరింది. ట్రాక్టర్ లోడ్‌ ధర 3 వేల నుంచి 6 వేల రూపాయలు పలుకుతోంది. అంతంత మొత్తాలు చెల్లించలేని భవనాల యజమానులు... నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి సరఫరా అవుతున్న ఇసుకకు అధిక దర చెల్లించి మరీ కొందరు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. రీచ్‌లపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుంటే బాధలు తప్పుతాయని నిర్మాణదారులు కోరుతున్నారు. ఇసుక కొరత నిర్మాణ రంగంతో ముడిపడిఉన్న సిమెంట్‌, స్టీల్‌ వ్యాపారం, రవాణా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

'ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలు'

ఇసుక కొరత నిర్మాణ రంగాన్ని తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం నూతన ఇసుక విధానం తీసుకొచ్చే వరకు.... కలెక్టర్లకు అధికారం అప్పగించడంతో సరఫరాలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా నిర్మాణ రంగంలో స్తబ్దత ఏర్పడింది. ఈ రంగాన్నే నమ్ముకుని ఉపాధి పొందుతున్న లక్షలాది కుటుంబాల పరిస్థితి రోడ్డున పడ్డట్లయింది. శ్రీకాకుళం, విజయనగరం సహా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూలీలుగా పనిచేసేందుకు విజయవాడ వలస వచ్చిన అనేకమంది... పనుల్లేక పూట గడవని స్థితిలో అల్లాడుతున్నారు. మరింత కాలం ఇదే పరిస్థితి కొనసాగితే తట్టుకోలేమని... కష్టాలు త్వరగా తీర్చాలని వేడుకుంటున్నారు.

సరఫరాలో నెలకొన్న అనిశ్చితితో ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంతకుముందు 10 నుంచి 12 వేల మధ్య ఉన్న లారీ ఇసుక లోడ్ ధర... ప్రస్తుతం 22 వేలకు చేరింది. ట్రాక్టర్ లోడ్‌ ధర 3 వేల నుంచి 6 వేల రూపాయలు పలుకుతోంది. అంతంత మొత్తాలు చెల్లించలేని భవనాల యజమానులు... నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం నుంచి సరఫరా అవుతున్న ఇసుకకు అధిక దర చెల్లించి మరీ కొందరు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. రీచ్‌లపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకుంటే బాధలు తప్పుతాయని నిర్మాణదారులు కోరుతున్నారు. ఇసుక కొరత నిర్మాణ రంగంతో ముడిపడిఉన్న సిమెంట్‌, స్టీల్‌ వ్యాపారం, రవాణా రంగంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

Intro:AP_GNT_41_27_KOTHI_CHESTHALU_KOTI_KASTALU_BYTES_VIZUVALS_PKG_AP10026 

FROM...NARASIMHARAO,CONTRIBUTOR,BAPATLA,GUNTUR,DIST.            

కోతి చేష్టలు.. కోటి కష్టాలు 

బాపట్ల పట్టణంలో వానర ముప్పు 

ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం ...


         కొండమీద నుంచి ఇంటి వరకూ చేరాయి. రానురానూ కొండముచ్చులతో స్నేహం చేస్తున్నాయి. పట్టుకుందామంటే  ఊరూ.. వాడను బెంబేలెత్తిస్తున్నాయి.. కోతిచేష్టలతో నరకాన్ని చూపటమే కాదు..  ఇళ్లలోకి చొరబడి సామానులు నాశనం చేస్తున్నాయి. బాపట్ల పట్టణ ప్రజలకు తలనొప్పిగా మారాయి. పోనీ ఖర్చెంతైనా పర్లేదు.. నియంత్రిద్దామంటే.. అసలు వీటి సంఖ్య ఎంత అనే లెక్కల్లేవు. అడవులను నరికివేస్తున్న తరుణంలో ఇవి జనారణ్యంలోకి తరలి వస్తున్నాయి. 


ఆహారం, నివాసం రెండింటికీ అనువుగా ఉండటం వల్ల పట్టణంలోని విజయలక్ష్మి పురం, రాజశేఖర్ 


పేట, కాకుమాను వారి పాలెం, వివేకానంద కాలనీ, ఇస్లాంపేట, భీమ వారి పాలెం, బ్యాంకు కాలనీ, 


త్యాగరాయ నగర్, బావ పూరి కాలనీ ఆయా ప్రాంతాల్లో మకాం వేస్తున్నాయి చాలాచోట్ల పండ్ల 


చెట్లను పూరిల్లు, పెంకుటిళ్లు ధ్వంసం చేస్తున్నాయి. 


    కోతిమూక అని తేలికగా కొట్టేస్తారు కానీ.. దానికీ ఓ లెక్కుంది. ఇవి సమూహంగా జీవించేందుకు ఇష్టపడతాయి. వీటికి నాలుగైదు మగ కోతులు నాయకత్వం వహిస్తుంటాయి. క్రమంగా అటవీప్రాంతం, పచ్చదనం తగ్గుతూ రావటం వల్ల ఆహారం కోసం సమీపంలోని గ్రామాలు, 


నగరాలకు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు కోతుల జనాభా జన జీవనంపై 


మరింత ప్రభావం చూపుతుంది


     కోతుల బాధితులు మాట్లాడుతూ కోతుల సమస్య నాలుగు సంవత్సరాలుగా  ఉందని మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు సమస్యను పట్టించుకోవడంలేదని తాత్కాలికంగా ఒక కొండముచ్చు ను రిక్షా పై వీధుల్లో తిప్పుతున్నారని ఒక వీధిలోకి కొండముచ్చు ను తిప్పే 


సమయంలో  కోతులు మరొక చోటకి వెళుతున్నాయని అక్కడ కొండముచ్చులు తీసుకెళ్తే 


ఇక్కడకు వస్తున్నాయని శాశ్వత పరిష్కారాన్ని కనుగొనటంలో అధికారులు శ్రద్ధ చూపటం లేదని 


కూరగాయలు అమ్మే వాళ్ళు , పాలు పోసేవారు, ఇళ్లలో పనిచేసే వారు ఎవరు మా వీధుల్లోకి 


రావడం లేదని పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అన్న భయపడుతున్నారని కోతుల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

నోట్...... విజువల్స్ ఎఫ్.టి.పి లో పంపించాము, బైట్స్... కిట్ నుండి పంపించాము, పరిశీలించగలరు.


బైట్స్ ......

  1 సత్యవతి, కోతుల బాధితులు       

2. రామ్ మోహన్,కోతుల బాధితులు   

3. లక్ష్మి ,కోతుల బాధితులు 

4. కోతుల బాధితులు

5.కోతుల బాధితులు





Body:బాపట్ల


Conclusion:గుంటూరు జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.