ETV Bharat / state

విజయవాడలో నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభం

author img

By

Published : Apr 14, 2020, 11:28 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని తెలుసుకునేందుకు నిర్దేశించిన నమూనాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా విజయవాడ నగరంలో రెడ్​జోన్​లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఈ నమూనాలు సేకరణ ప్రారంభించారు.

samples collections process stated in Vijayawada from suspected corona victims
విజయవాడలో మొదలైన నమూనాల సేకరణ ప్రక్రియ
విజయవాడలో మొదలైన నమూనాల సేకరణ ప్రక్రియ

కరోనా వైరస్​ వ్యాప్తిని తెలుసుకునేందుకు రాష్ట్రంలో నమూనాల ప్రక్రియ ప్రారంభమైంది. రోజుకు సగటున 900ల వరకు లక్ష్యంగా పెట్టుకుని నమూనాలను సిబ్బంది సేకరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని.... స్వాబ్​ను సేకరించే ప్రక్రియను కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారులు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

విజయవాడలో మొదలైన నమూనాల సేకరణ ప్రక్రియ

కరోనా వైరస్​ వ్యాప్తిని తెలుసుకునేందుకు రాష్ట్రంలో నమూనాల ప్రక్రియ ప్రారంభమైంది. రోజుకు సగటున 900ల వరకు లక్ష్యంగా పెట్టుకుని నమూనాలను సిబ్బంది సేకరిస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని.... స్వాబ్​ను సేకరించే ప్రక్రియను కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారులు చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు.

ఇదీ చూడండి:

కాళ్ల నుంచి తల వరకు... పూర్తిగా రక్షణ కల్పించేలా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.