ETV Bharat / state

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...కుమారుడు మృతి, తండ్రకి గాయాలు

ట్రాక్టర్​పై వెళ్తున్న తండ్రీ, కుమారుడిని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన సంఘటనలో కుమారుడు మరణించగా, తండ్రి తీవ్రంగా గాయపడిన ఘటన నందిగామలో చోటుచేసుకుంది.

author img

By

Published : Sep 5, 2019, 9:32 AM IST

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
కృష్ణా జిల్లా కంచికచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద ట్రాక్టర్​పై వెళ్తున్న తండ్రీ, కొడుకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 సంవత్సరాల షేక్ అక్బర్ అక్బర్ మృతి చెందగా, తండ్రి జాన్ సైదాలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని వెంటనే నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ షేక్​ అక్బర్ మృతి చెందాడు. అక్బర్ మృతిచెందాడన్న విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ వారందరనీ కంట తడిపెట్టేలా చేసింది.

ఇదీ చదవండి : పాము కాటుకు మరో మహిళ మృతి

ట్రాక్టర్​ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...ఒకరు మృతి
కృష్ణా జిల్లా కంచికచెర్ల మార్కెట్ యార్డ్ వద్ద ట్రాక్టర్​పై వెళ్తున్న తండ్రీ, కొడుకులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 17 సంవత్సరాల షేక్ అక్బర్ అక్బర్ మృతి చెందగా, తండ్రి జాన్ సైదాలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని వెంటనే నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ షేక్​ అక్బర్ మృతి చెందాడు. అక్బర్ మృతిచెందాడన్న విషయం తెలియగానే కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడ వారందరనీ కంట తడిపెట్టేలా చేసింది.

ఇదీ చదవండి : పాము కాటుకు మరో మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.