ETV Bharat / state

'ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు'

author img

By

Published : Dec 19, 2019, 8:33 PM IST

పాలనా వికేంద్రీకరణ విషయంలో ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

round table meeting about capital amaravathi
round table meeting about capital amaravathi
'ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు'

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. వేలాది ఉద్యోగులను తరలించడం, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని కోరారు.

'ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు'

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. వేలాది ఉద్యోగులను తరలించడం, మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని కోరారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానుల నిర్ణయంపై 29 గ్రామాల్లో బంద్

Intro:AP_VJA_43_19_ROUND_TABLE_ON_CAPITAL_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) పాలనా వికేంద్రీకరణ విషయంలో ముఖ్యమంత్రికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అంశంపై ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎవరో ఆయనకు తప్పుగా సమాచారం ఇచ్చి ఉంటారని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు.విశాఖ లో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంత సులువు కాదని...వేలాది ఉద్యోగులను తరలించడం,మౌలిక వసతులు కల్పించడం సాధ్యం కాదన్నారు.రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ పరిపాలన సాగించాలని... కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని... అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
బైట్... వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రి


Body:AP_VJA_43_19_ROUND_TABLE_ON_CAPITAL_AVB_AP10050


Conclusion:AP_VJA_43_19_ROUND_TABLE_ON_CAPITAL_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.