ETV Bharat / state

బస్సులో చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి - latest chory news in nandhigama bus stand

కృష్ణా జిల్లా నందిగామ బస్టాండ్​లో దొంగతనానికి యత్నించిన ఓ వ్యక్తిని ప్రయాణికులు పట్టుకున్నారు. బస్సు ఎక్కుతున్న ఓ ప్రయాణికుడి నుంచి నగదుతో పాటు సెల్‌ఫోన్‌ దొంగిలిస్తుండగా గుర్తించారు. నగదు, సెల్​ఫోన్​ అక్కడే వదిలేసి పారిపోతున్న దొంగను తోటి ప్రయాణికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

బస్​స్టాండ్​లో చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేవశుద్ధి
బస్​స్టాండ్​లో చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి
author img

By

Published : Feb 9, 2020, 12:40 PM IST

చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి

చోరీకి యత్నించిన వ్యక్తికి ప్రయాణికుల దేహశుద్ధి

ఇదీ చూడండి:

విజయవాడలో సీఎంఏ కోర్సుపై విద్యార్థులకు అవగాహన సదస్సు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.