పూజా రుసుముగా 1116 రూపాయలు తీసుకుంటారు. ఒక్క టిక్కెట్కు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజుల్లో ఈ ఆర్జిత సేవను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా రాహుకాలంలో ప్రతిరోజు నటరాజ స్వామి దేవాలయం పక్కన ఈ పూజలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు.
దుర్గ గుడిలో రాహుకేతు పూజలు
విజయవాడ దుర్గమల్లేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజలు ప్రారంభించారు. కలెక్టర్ లక్ష్మికాంతం దంపతులు, ఈవో కోటేశ్వరమ్మ తొలి పూజలు చేశారు
దుర్గ గుడిలో రాహుకేతు పూజలు
పూజా రుసుముగా 1116 రూపాయలు తీసుకుంటారు. ఒక్క టిక్కెట్కు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజుల్లో ఈ ఆర్జిత సేవను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా రాహుకాలంలో ప్రతిరోజు నటరాజ స్వామి దేవాలయం పక్కన ఈ పూజలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు.
పూజా రుసుముగా 1116 రూపాయలు తీసుకుంటారు. ఒక్క టిక్కెట్కు ఇద్దరిని మాత్రమే అనుమతించాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడు రోజుల్లో ఈ ఆర్జిత సేవను ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల స్పందన ఆధారంగా రాహుకాలంలో ప్రతిరోజు నటరాజ స్వామి దేవాలయం పక్కన ఈ పూజలు నిర్వహిస్తామని ఈవో కోటేశ్వరమ్మ అన్నారు.
sample description