ETV Bharat / state

ఎన్​ఆర్​సీపై ప్రభుత్వ వైఖరిని స్వాగతిస్తూ.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు స్వాగతించారు. ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.

author img

By

Published : Jun 18, 2020, 12:09 PM IST

patnayaks palabhishekam to jagan
సీఎం చిత్రపటానికి మైనార్టీలు పాలాభిషేకం

ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చిత్ర పటాలకు వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు.

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో పార్టీ ఆఫీస్ వద్ద కార్యక్రమాన్ని జరిపారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రుహుల్లా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ముస్లిం సమాజంలో ధైర్యం నింపిందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్‌, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా చిత్ర పటాలకు వైకాపా ముస్లిం మైనారిటీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్​ఆర్​సీ అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని స్వాగతించారు.

విజయవాడ అజిత్ సింగ్ నగర్​లో పార్టీ ఆఫీస్ వద్ద కార్యక్రమాన్ని జరిపారు. పార్టీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రుహుల్లా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయం ముస్లిం సమాజంలో ధైర్యం నింపిందని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇవీ చూడండి:

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..12కు చేరిన మృతుల సంఖ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.