ETV Bharat / state

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆధ్వర్యంలో అవగాహన

author img

By

Published : Oct 13, 2019, 11:58 PM IST

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆసుపత్రి ఆధ్వర్యంలో విజయవాడలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు పాల్గొని కీళ్ల మార్పిడిపై అవగాహన కల్పించారు. నగరవాసులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సమాధానమిచ్చారు.

కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అవగాహన సదస్సు
కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆధ్వర్యంలో అవగాహన

విజయవాడలో ఈనాడు, ఆయుష్​ ఆసుపత్రి వైద్యులు సంయుక్తంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒకప్పుడు 50 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు 40 యేళ్ల వయసు వారికి సైతం వస్తున్నాయని ప్రముఖ వైద్యులు డా.సుమన్​ పెండ్యాల అన్నారు. మారుతున్న జీవన శైలి విధానమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 30 యేళ్ల కాలపరిమితి గల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈనాడు యూనిట్​ మేనేజర్​ జీ.ఆర్. చంద్రశేఖర్​ ప్రముఖ వైద్యులు, నగర వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరవాసులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సమాధానామిచ్చారు.

కీళ్లమార్పిడి శస్త్రచికిత్సపై ఈనాడు, ఆయుష్​ ఆధ్వర్యంలో అవగాహన

విజయవాడలో ఈనాడు, ఆయుష్​ ఆసుపత్రి వైద్యులు సంయుక్తంగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఒకప్పుడు 50 యేళ్లు పైబడిన వారికి మాత్రమే వచ్చే కీళ్ల నొప్పులు ఇప్పుడు 40 యేళ్ల వయసు వారికి సైతం వస్తున్నాయని ప్రముఖ వైద్యులు డా.సుమన్​ పెండ్యాల అన్నారు. మారుతున్న జీవన శైలి విధానమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం ఫిజియోథెరపీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం 30 యేళ్ల కాలపరిమితి గల కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రతిఒక్కరూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఈనాడు యూనిట్​ మేనేజర్​ జీ.ఆర్. చంద్రశేఖర్​ ప్రముఖ వైద్యులు, నగర వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరవాసులు అడిగిన ప్రశ్నలకు వైద్యులు సమాధానామిచ్చారు.

ఇదీ చూడండి:

విజయవాడలో హీరో మహేశ్‌బాబు సందడి

Intro:విశాఖ జిల్లా ఆనందపురం జంక్షన్ లో ఉత్తరాంధ్ర శెట్టి బలిజ ఏత, శ్రీశైన ,ఈడిగ ,గౌడ ,కులస్తుల ఆత్మగౌరవ సభ విశాఖ జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి అంగటి రాము అద్వర్యంలో జరిగింది. ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిసి ఉద్యమ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు.జనాభాలో అత్యధిక శాతం ఉన్న శెట్టిబలిజ,నాయీబ్రాహ్మణ, ఏత,ఈడిగ,గౌడ,శ్రీ శైన,పద్మశాలి,వండ్రంగి తదితర కులాలవారున్నారన్నారు.అయినప్పటికీ వీరంతా ఓట్లువేసే యంత్రాలుగా రాజకీయ నాయకులు, పార్టీలు ఉపయోగించుకుంటున్నాయన్నారు.


Body:తక్కువ శాతం జనాబా కలిగిన వారు ఏళ్లతరబడి పాలకులుగా చలామణి అవుతున్నారన్నారు. రాజ్యాదికారం కోసం నిమ్నకులాలన్ని ఏకతాటిపై నడవాల్సిఉందన్నారు.ప్రతినియోజకవర్గంలో మన ప్రాతినిద్యం పెరిగేందుకు తద్వారా మన బలం నిరూపించుకోవాలన్నారు


Conclusion:ఆత్మీయ బహిరంగ సభకు విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల నుండి అధిక సంఖ్యలో నాయకులు యాత శెట్టిబలిజ ఈడిగ గౌడ శ్రీశైన పాల్గొన్నారు విశాఖ జిల్లా పాయకరావుపేట అనకాపల్లి ఎన్ఏడి కొత్త రోడ్ ల నుండి వెంకటరమణ శ్రీనివాస రావు సత్తిబాబు విజయనగరం నుండి ఆదినారాయణ సూరిబాబు ఆది శ్రీకాకుళం నుండి నాగ శివ నీలాద్రి తదితరులు పాల్గొన్నారు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా అనంతపురం చిత్తూరు గుంటూరు కృష్ణ కడప కర్నూలు ప్రకాశం హైదరాబాద్ కాకినాడ తదితర జిల్లాల నుండి నాయకులు హాజరయ్యి సభనుద్దేశించి ప్రసంగించారు
స్పాట్ బైట్: వెంకటేశ్వరరావు (రాష్ట్ర బీసీ ఉద్యమ నాయకులు)

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.