ETV Bharat / state

'అంబేడ్కర్ ఇల్లుపై దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలి'

author img

By

Published : Jul 10, 2020, 6:42 PM IST

అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. రాజాగృహపై దుండగుల దాడిని లోకేశ్ ఖండించారు.

nara lokesh on attack on ambedker
అంబేడ్కర్ ఇంటి మీద దాడిపై లోకేశ్

ముంబయిలో ఉన్న అంబేడ్కర్ ఇల్లు "రాజాగృహ"పై దుండగుల దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని లోకేశ్ పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ముంబయిలో ఉన్న అంబేడ్కర్ ఇల్లు "రాజాగృహ"పై దుండగుల దాడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేయడమంటే రాజ్యాంగంపై దాడి చేయడమేనని లోకేశ్ పేర్కొన్నారు. ఈ చర్యకు పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: 'అప్పటి వరకు నన్ను అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.