కృష్ణాజిల్లా వత్సవాయి మండలంలోని పోలంపల్లి మున్నేరు డ్యామ్ కాలువ నుంచి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నీటిని విడుదల చేశారు. పెంటేలవారి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా పంటసాగుకు నీటిని విడుదల చేయగా రైతులకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో వైస్ఆర్సీపీ నాయకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఆహా..డుడుమ జలపాత ప్రాంతం అదిరిపోయింది!