కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని, అమ్మవార్లను నంది వాహనంపై ఊరేగించి గ్రామోత్సవం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, కొవిడ్-19 ప్రభావంతో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే స్వామి రథోత్సవాన్ని గ్రామోత్సవంగా మార్చారు.
ఇదీ చదవండి: ఓటర్లను కూర్చోబెట్టి.. ఓటేయించారు...