ETV Bharat / state

'రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

రాజధాని అమరావతిని నిలుపుకునేందుకు శక్తి వంచన లేకుండా పోరాడతామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికార బలంతో వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తోందని ఆయన ఆక్షేపించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jan 27, 2020, 7:50 PM IST

MLC Ashok Babu on ap state Council Abolish
'రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
అమరావతిని కాపాడుకుంటామన్న తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు

అమరావతిని కాపాడుకుంటామన్న తెదేపా ఎమ్మెల్సీ అశోక్​బాబు

ఇవీ చూడండి:

'ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.