ఇవీ చూడండి:
'రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
రాజధాని అమరావతిని నిలుపుకునేందుకు శక్తి వంచన లేకుండా పోరాడతామని తెదేపా ఎమ్మెల్సీ అశోక్బాబు స్పష్టం చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికార బలంతో వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తోందని ఆయన ఆక్షేపించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమని అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'
ఇవీ చూడండి:
Intro:Body:Conclusion: