ETV Bharat / state

త్వరలో క్షిపణి పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన - Missile testing center

కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఏర్పాటుచేయనున్న క్షిపణి పరీక్ష కేంద్రం శంకుస్థాపన పనులు ప్రారంభం కానున్నాయి. శంకుస్థాపన, బహిరంగసభలకు అనుకూల ప్రదేశాలు ఎంపిక చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. నాగాయలంకలో కలెక్టర్ పర్యటించారు.

క్షిపణి పరీక్ష  కేంద్ర శంకుస్థాపన త్వరలోనే..!
author img

By

Published : Aug 18, 2019, 11:09 PM IST

క్షిపణి పరీక్ష కేంద్ర శంకుస్థాపన త్వరలోనే..!
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. శంకుస్థాపనకు అనుకూల ప్రదేశాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్న ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా డీఆర్​డీవో అధికారులు కలెక్టర్​కు వివరించారు. ఓఎన్​జీసీ హెలిప్యాడును పరిశీలించిన కలెక్టర్​.. శంకుస్థాపన, బహిరంగ సభలకు నాగాయలంక జిల్లా పరిషత్ హైస్కూలు, అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానాలలో ఒకటి ఎంపికచేయాలని అధికారులను ఆదేశించారు. నాగాయలంక-గుల్లలమోద రహదారికి మరమ్మతులు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :

నవ్యాంధ్ర సిగలో క్షిపణి పరీక్ష కేంద్రం

క్షిపణి పరీక్ష కేంద్ర శంకుస్థాపన త్వరలోనే..!
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద వద్ద ఏర్పాటు చేయనున్న క్షిపణి పరీక్ష కేంద్రానికి త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రక్షణశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. శంకుస్థాపనకు అనుకూల ప్రదేశాలను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్న ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా డీఆర్​డీవో అధికారులు కలెక్టర్​కు వివరించారు. ఓఎన్​జీసీ హెలిప్యాడును పరిశీలించిన కలెక్టర్​.. శంకుస్థాపన, బహిరంగ సభలకు నాగాయలంక జిల్లా పరిషత్ హైస్కూలు, అవనిగడ్డ డిగ్రీ కళాశాల మైదానాలలో ఒకటి ఎంపికచేయాలని అధికారులను ఆదేశించారు. నాగాయలంక-గుల్లలమోద రహదారికి మరమ్మతులు చేయాలని సూచించారు.

ఇదీ చదవండి :

నవ్యాంధ్ర సిగలో క్షిపణి పరీక్ష కేంద్రం

Intro:AP_TPG_06_18_GALF_COUNTRYS_NAKILI_AGENT_ARREST_AVB_01_AP10089
AP_TPG_07_02_RAIN_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళను మోసం చేస్తున్నటువంటి నకిలీ ఏజెంటుగా పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఆ వివరాలను ఏలూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ వెల్లడించారు.


Body:గత కొద్ది రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తెలుగు మహిళలు దుబాయ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సహాయం కోరుకుంటున్నారనే మెసేజ్ వైరల్ అయింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాలకొల్లుకు చెందిన దొండ వెంకట సుబ్బారావు అనే నకిలీ ఏజెంటు గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని మహిళలను నమ్మించి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసం చేస్తున్నాడు. ఇదే కోవలో మొగల్తూరుకు చెందిన నాగలక్ష్మి అనే మహిళకు దుబాయ్ లో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె వద్ద అ లక్ష రూపాయలు వసూలు చేశాడు. ఆ మేరకు జులై 14 తేదీన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ పంపించారు. నాగలక్ష్మి అక్కడికి వెళ్ళాక రెండు వారాల పాటు అక్కడే వేచి ఉంది. అప్పటికే ఆమె లాగా మోసపోయి మరో ఐదుగురు మహిళలు అక్కడ ఉండటం చూసింది. దీంతో వారంతా మోసపోయామని గ్రహించి ఇండియన్ అంబాసిడర్ను కలిసి తమ గోడు వినిపించారు. తక్షణమే వారికి పాస్పోర్ట్ రిటర్న్ ఏర్పాటుచేసి సంబంధిత ఊర్లకు ఆగస్టు 10న పంపించారు. దీనిపై నాగలక్ష్మి మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జిల్లాలో టి.నర్సాపురం మొగల్తూరు తో పాటు రాష్ట్రంలో ఇలాంటి కేసులు మరో రెండు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ తెలిపారు. ఇదే కాకుండా స్పెషల్ బ్రాంచ్ సేకరించి తీసుకున్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 425 లైసెన్స్ లేని ఏజెంట్లు ఉన్నారని గుర్తించామన్నారు. వీరందరికీ ఆయా పరిధిలోని అధికారులతో అవగాహన కల్పించడంతో పాటు నటిగా హెచ్చరికలు కూడా జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.


Conclusion:బైట్ నవదీప్ సింగ్ జిల్లా ఎస్పీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.