డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకే ప్యాకింగ్ విధానాన్ని మార్చి వాహనాల్లో సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: