ETV Bharat / state

'ఇచ్చిన హామిల్లో 90 శాతం నెరవేర్చాం'

author img

By

Published : May 26, 2020, 7:46 AM IST

'మన పాలన - మీ సూచన' పేరిట విభాగాల వారీగా ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి మేథోమధన సదస్సు నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల మెరుగుదలకు చర్యలపై మంత్రులు, అధికారులు, నిపుణులు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు.

many works are fulfilled which were said by cm says ministers sucheritha and mopidevi venkatramana
ప్రజలకు ఇచ్చిన హామిల్లో 90శాతం నెరవేర్చామన్న

ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకు సీఎం జగన్‌ నెరవేర్చారని హోంమంత్రి సుచరిత చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.12 వేల కోట్లతో... పల్నాడు వాటర్ గ్రిడ్, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి పేదలకు భరోసా ఇచ్చామని అన్నారు.

సంక్షేమ పథకాలకు రూ.46వేల కోట్లు

సీఎం జగన్ ప్రజాసంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని... సంక్షేమ పథకాలకు ఏడాదిలో రూ.46 వేల కోట్లను వెచ్చించినట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల్లో 90 శాతం వరకు సీఎం జగన్‌ నెరవేర్చారని హోంమంత్రి సుచరిత చెప్పారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.12 వేల కోట్లతో... పల్నాడు వాటర్ గ్రిడ్, పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీని మెరుగుపరిచి పేదలకు భరోసా ఇచ్చామని అన్నారు.

సంక్షేమ పథకాలకు రూ.46వేల కోట్లు

సీఎం జగన్ ప్రజాసంక్షేమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని... సంక్షేమ పథకాలకు ఏడాదిలో రూ.46 వేల కోట్లను వెచ్చించినట్లు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

ఇదీ చదవండి:

అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.