ETV Bharat / state

మలేరియాను సమూలంగా నిర్మూలించాలి - కలెక్టర్

ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మలేరియా అవగాహనా కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను  ఆవిష్కరించారు

author img

By

Published : Apr 25, 2019, 2:52 PM IST

గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్

ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల నివారణ సాధ్యమేనని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మలేరియా అవగాహనా కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గతేడాది జిల్లాలో 27 మలేరియా కేసులు నమోదు కాగా...ఈ ఏడాది ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని....వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాలల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్

ప్రతి పౌరుడు తమ బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల నివారణ సాధ్యమేనని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మలేరియా అవగాహనా కార్యక్రమాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. గతేడాది జిల్లాలో 27 మలేరియా కేసులు నమోదు కాగా...ఈ ఏడాది ఇప్పటి వరకు 4 కేసులు మాత్రమే నమోదైనట్లు కలెక్టర్ తెలిపారు. మలేరియాను సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని....వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మలేరియా నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే గుర్తించిన కొన్ని ప్రాంతాలల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వివరించారు.

గోడ పత్రిక ఆవిష్కరించిన కలెక్టర్

ఇదీ చదవండి

కష్టాల కడలిలో 'వెదురీ'దుతున్న కళాకారుడు

Intro:Ap_Vsp_61_25_Mining_Victims_PC_Ab_C8


Body:తమ గ్రామాల్లో అనధికారికంగా జరుపుతున్న మైనింగ్ను వెంటనే నిలిపివేయాలని విజయనగరం జిల్లా వేపాడ మండలం వీలుపర్తి గ్రామస్తులు విశాఖలో డిమాండ్ చేశారు కాలుష్య నియంత్రణ మండలి నుంచి గాని మైనింగ్ శాఖ నుంచి గాని ఎలాంటి అనుమతులు లేకుండా తమ గ్రామంలో అనధికారంగా మైనింగ్ తవ్వకాలు జరపడం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం పెరిగి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు మైనింగ్ మాఫియా ప్రస్తుత అధికార పార్టీ మంత్రులతో కుమ్మక్కై తనపై దాడులకు పాల్పడుతున్నారని వీలుపర్తి గ్రామస్తులు వాపోయారు అక్రమ మైనింగ్ వల్ల తమ గ్రామం చుట్టుపక్కల సుమారు 300 ఎకరాలు భూమి కాలుష్యమయం గా మారిందని ఆవేదన చెందారు ప్రభుత్వం మీడియా పత్రికలు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు
---------
బైట్: సంతోష్ కుమార్ వీలుపర్తి గ్రామస్తుడు
--------- ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.