ETV Bharat / state

మైలవరం సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు - మైలవరంలో మహా సమాధి ఉత్సవాలు

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయి బాబా ఆలయంలో 10 రోజులుగా నిర్వహిస్తున్న మైలవరం స్థానిక సాయి బాబా ఆలయంలోలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు కోలాట కార్యక్రమాన్ని తిలకించారు

మైలవరం సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు
మైలవరం సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు
author img

By

Published : Oct 26, 2020, 3:49 PM IST

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 10వ రోజు మహా సమాధి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి మందిర దివ్య చరిత్ర హారతుల పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమాన్ని తిలకించారు. అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయి బాబా ఆలయంలో మహా సమాధి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 10వ రోజు మహా సమాధి ఉత్సవాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయి మందిర దివ్య చరిత్ర హారతుల పుస్తకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.

దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాట కార్యక్రమాన్ని తిలకించారు. అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.