ETV Bharat / state

మొగల్రాజపురంలో మొరాయించిన ఈవీఎం.. పోలింగ్ కేంద్రానికి తాళం

విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. అధికారులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు.

author img

By

Published : Apr 11, 2019, 1:05 PM IST

మొగల్రాజపురంలో పోలింగ్ కేంద్రానికి తాళం
మొగల్రాజపురంలో పోలింగ్ కేంద్రానికి తాళం
విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. దీంతో ఓటర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక పార్టీ గుర్తుకు ఓటు వేస్తే మరో పార్టీకి పడుతుందని ఓటర్లు ఆగ్రహించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవటంతో.. అధికారులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు.

మొగల్రాజపురంలో పోలింగ్ కేంద్రానికి తాళం
విజయవాడ మొగల్రాజపురంలోని ఓ పోలింగ్ కేంద్రంలో EVM మొరాయించింది. దీంతో ఓటర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఒక పార్టీ గుర్తుకు ఓటు వేస్తే మరో పార్టీకి పడుతుందని ఓటర్లు ఆగ్రహించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవటంతో.. అధికారులు పోలింగ్ కేంద్రానికి తాళం వేశారు.
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో కొలిమిగుండ్ల మండలం పెట్టి కోట గ్రామంలో లో టిడిపి ఏజెంట్ ను బయటకు లాగి దాడి చేసి ఇ బయటకు పంపించారని సిట్టింగ్ ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పద్మావతికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను వైకాపా నాయకులు అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు పలు గ్రామాల్లో తమ ఏజెంట్లకు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని ఇక గ్రామాల్లో ఏజెంట్ లేని చోట తిరిగి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు ఇది ఇలా ఉండగా నియోజకవర్గంలో లో బారులు తీరి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది


Body:బనగానపల్లె


Conclusion:పోలింగ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.