ETV Bharat / state

డీఈవోను సరెండర్ చేసిన కలెక్టర్.. ఇంఛార్జ్​గా ఎల్‌.చంద్రకళ

author img

By

Published : Mar 22, 2021, 10:41 PM IST

కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం.వీ రాజ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఇంఛార్జ్​ డీఈవోగా ​ఎల్‌.చంద్రకళ నియమించారు.

krishna district deo surrendered
కృష్ణా జిల్లా ఇంఛార్జ్​ డీఈవోగా ​ఎల్‌.చంద్రకళ

కృష్ణా జిల్లా ఇంఛార్జ్​ డీఈవోగా ​ఎల్‌.చంద్రకళను నియమిస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణిగా ఉన్న ఎం.వీ రాజ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెను సరెండర్‌ చేశారు. రాజ్యలక్ష్మిపై ఆరోపణలు వచ్చిన కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా ఇంఛార్జ్​ డీఈవోగా ​ఎల్‌.చంద్రకళను నియమిస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు కృష్ణా జిల్లా విద్యాశాఖాధికారిణిగా ఉన్న ఎం.వీ రాజ్యలక్ష్మిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఇంతియాజ్‌ ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆమెను సరెండర్‌ చేశారు. రాజ్యలక్ష్మిపై ఆరోపణలు వచ్చిన కారణంగానే.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి:

'సేంద్రీయ వ్యవసాయ నూతన విధానంలో అన్ని విభాగాలు భాగస్వామ్యం కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.