ETV Bharat / state

పైపులైన్ వేస్తే.. అడ్డుకుంటాం!

కృష్ణా జిల్లా చందర్లపాడులో... హెచ్‌పీసీఎల్‌ అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణకు.. అక్కడి ప్రజలు హాజరయ్యారు. పైపలైను ప్రాజెక్టుపై అభిప్రాయాలు చెప్పారు.

author img

By

Published : Jul 31, 2019, 7:40 PM IST

ప్రజాభిప్రాయసేకరణలో మాట్లాడుతున్న రైతులు
ప్రజాభిప్రాయసేకరణలో మాట్లాడుతున్న రైతులు

కృష్ణా జిల్లా చందర్లపాడులో విజయవాడ - ధర్మపురి హెచ్‌పీసీఎల్‌ పైపులైను వేసేందుకు రైతులతో హెచ్‌పీసీఎల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పైప్‌లైన్‌ వేసిన తర్వాత తమ భూమి విలువ అనూహ్యంగా పడిపోతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు న్యాయం చేయాలంటే ముందుగా మార్కెట్‌ ధర నాలుగురెట్లతోపాటు భూమి మొత్తానికి పరిహారం చెల్లించిన తర్వాతే పైప్‌లైన్‌ వేయాలన్నారు. హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం, రెవెన్యూ అధికారులతో కలిసి పైప్‌లైన్‌ వేస్తే అడ్డుకుంటామని రైతులు అన్నారు.

ఇదీ చూడండి అంబులెన్స్​కే యాక్సిడెంట్​ అయ్యింది

ప్రజాభిప్రాయసేకరణలో మాట్లాడుతున్న రైతులు

కృష్ణా జిల్లా చందర్లపాడులో విజయవాడ - ధర్మపురి హెచ్‌పీసీఎల్‌ పైపులైను వేసేందుకు రైతులతో హెచ్‌పీసీఎల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. పైప్‌లైన్‌ వేసిన తర్వాత తమ భూమి విలువ అనూహ్యంగా పడిపోతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రైతులకు న్యాయం చేయాలంటే ముందుగా మార్కెట్‌ ధర నాలుగురెట్లతోపాటు భూమి మొత్తానికి పరిహారం చెల్లించిన తర్వాతే పైప్‌లైన్‌ వేయాలన్నారు. హెచ్‌పీసీఎల్‌ యాజమాన్యం, రెవెన్యూ అధికారులతో కలిసి పైప్‌లైన్‌ వేస్తే అడ్డుకుంటామని రైతులు అన్నారు.

ఇదీ చూడండి అంబులెన్స్​కే యాక్సిడెంట్​ అయ్యింది

Intro:ap_cdp_16_26_group1_exam_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప జిల్లాలో గ్రూప్ వన్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాలలో ఆరు వేల 214 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థుల హాల్టికెట్ లతోపాటు గుర్తింపుకార్డులను పరిశీలించి పరీక్ష కేంద్రంలోకి పంపిస్తున్నారు. వేసవి కాలం కావడంతో పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి వసతి ఏర్పాటు చేశారు. విద్యుత్తు సమస్య ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.


Body:గ్రూప్ వన్ పరీక్షలు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.