ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలింపు.. 23 మంది అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మద్యం తరలిస్తున్న 23 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సూమరు 930 మద్యం బాటిళ్లు, 6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Jun 11, 2020, 12:28 AM IST

అక్రమంగా మద్యం తరలింపు:  23 మంది అరెస్ట్ , 612 మద్యం సీసాలు స్వాధీనం
అక్రమంగా మద్యం తరలింపు: 23 మంది అరెస్ట్ , 612 మద్యం సీసాలు స్వాధీనం

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎస్​ఈబీ అధికారులు మద్యం అక్రమ రవాణాపై విస్తృత తనీఖీలు చేశారు. విజయవాడ గన్నవరం పోలీసు స్టేషన్​ పరిధిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 318 మద్యం బాటిళ్లను,6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు... గంపలగూడెం మండలంలో 13 మందిని, 612 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎస్​ఈబీ అధికారులు మద్యం అక్రమ రవాణాపై విస్తృత తనీఖీలు చేశారు. విజయవాడ గన్నవరం పోలీసు స్టేషన్​ పరిధిలో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 318 మద్యం బాటిళ్లను,6 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు... గంపలగూడెం మండలంలో 13 మందిని, 612 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం అక్రమంగా తరలిస్తున్న, విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చదవండి:

గోపాలపురంలో తెలంగాణ మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.