ETV Bharat / state

కృష్ణానదిలో అనుమతి లేకుండా బోటు ప్రయాణం..ప్రజల ప్రాణాలతో చెలగాటం

author img

By

Published : Apr 11, 2021, 9:26 PM IST

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వాహకులు కృష్ణానదిలో ఇష్టానుసారంగా బోటు నడుపుతూ ప్రయాణికులను అక్రమంగా తరలిస్తున్నారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు, కొడవటికల్లు గ్రామాల్లో ఈ ప్రయాణం కొనసాగుతోంది.

కృష్ణానదిలో అక్రమంగా బోటులో ప్రయాణికుల రవాణా
కృష్ణానదిలో అక్రమంగా బోటులో ప్రయాణికుల రవాణా

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు, కొడవటికల్లు గ్రామాల్లో కృష్ణానదిలో ఇష్టానుసారంగా బోటు నడుపుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కనీసం డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా బోట్లను నడుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం పొక్కునూరు, కొడవటికల్లు గ్రామాల్లో కృష్ణానదిలో ఇష్టానుసారంగా బోటు నడుపుతున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా కనీసం డ్రైవర్లకు లైసెన్స్ లేకుండా బోట్లను నడుపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి

ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు..రేపు ప్రారంభించనున్న సీఎం

కొవిడ్ సెకండ్ వేవ్: కృష్ణా జిల్లాలో పడకల పెంపు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.