ETV Bharat / state

ఆక్వా రైతులనుసరిస్తున్న పద్ధతులపై క్షేత్ర స్థాయి పరిశీలన

author img

By

Published : Aug 24, 2019, 9:07 AM IST

కృష్ణాజిల్లా నందివాడ మండలం పరిధిలో చేపల చెరువులను శాస్త్రవేత్తలు పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి..యాజమాన్య పద్ధతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చెరువు చేపలను పరిశీలించిన శాస్త్రవేత్తలు
చెరువు చేపలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పంచవర్ష పరిశోధనా సూచన, పర్యవేక్షణ కమిటీలు కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని చేపల చెరువులను పరిశీలించాయి. కమిటీ చైర్మన్ జార్జ్ జాన్హార్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మరియు కమిటీ సభ్యులు చేపల చెరువులను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు పాటిస్తున్న పద్ధతులెంటనీ తెలుసుకోవటానికే వీరంతా వచ్చారనీ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆక్వా సాగులో ఉప్పునీరు మరియు తీపి నీరు వల్ల జరిగే లాభనష్టాల గురించి, ఉత్పత్తయ్యే చేప పిల్లల నాణ్యతపై రైతుల వివరణ కోరారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి పలు సూచనలు తెలుసుకోవటానికి వచ్చామని.. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామన్నారు. రైతులు చేస్తున్న పాటిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం మంచిదని ఆక్వా రైతులు తెలిపారు.

ఇదీ చూడండి :బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!

చెరువు చేపలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

భారత వ్యవసాయ పరిశోధనా మండలి, పంచవర్ష పరిశోధనా సూచన, పర్యవేక్షణ కమిటీలు కృష్ణాజిల్లా నందివాడ మండలంలోని చేపల చెరువులను పరిశీలించాయి. కమిటీ చైర్మన్ జార్జ్ జాన్హార్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు మరియు కమిటీ సభ్యులు చేపల చెరువులను పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు పాటిస్తున్న పద్ధతులెంటనీ తెలుసుకోవటానికే వీరంతా వచ్చారనీ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. ఆక్వా సాగులో ఉప్పునీరు మరియు తీపి నీరు వల్ల జరిగే లాభనష్టాల గురించి, ఉత్పత్తయ్యే చేప పిల్లల నాణ్యతపై రైతుల వివరణ కోరారు. క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి పలు సూచనలు తెలుసుకోవటానికి వచ్చామని.. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామన్నారు. రైతులు చేస్తున్న పాటిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం మంచిదని ఆక్వా రైతులు తెలిపారు.

ఇదీ చూడండి :బుజ్జి జింకను కాపాడిన పెద్ద మనసులు!

Intro:AP_RJY_57_14_SITAARAMANAVAMI_AV_C9
తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్:ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

శ్రీరామనవమి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలోని రామాలయాల్లో సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు


Body:రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలాల్లోని రామాలయాలు అన్నీ పుష్పాలతో అందంగా అలంకరించారు ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని నిర్వహించారు రావులపాలెం లోని ముసలి రామాలయం ప్రాంగణంలో భద్రాచలంలో ఏ విధంగా కల్యాణం నిర్వహిస్తారు అదే రీతిలో స్వామివారి కల్యాణం నిర్వహించారు


Conclusion:ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన మండపంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు ఈ కళ్యాణానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని తిలకించారు. పలువురు భక్తులు స్వామివారికి క ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామివారి చరిత్ర వివరిస్తూ కళ్యాణ ఘట్టాన్ని వేదపండితులు భక్తులకు వివరిస్తూ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.