ETV Bharat / state

దంపతులపై దాడి.. భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం - attack on couple at krishna district

భార్యాభర్తలపై ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లిలో చోటు చేసుకుంది. డీఎస్పీ సంఘటన స్థలాన్ని పరిశీలించి దాడికి గల కారణాలపై ఆరా తీశారు.

husband dead in attack on couple
దంపతులపై దాడి.. భర్త మృతి
author img

By

Published : Jul 8, 2020, 4:11 PM IST

కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లి తొమ్మిదో వార్డులో భార్యాభర్తలపై ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్ బాషా, మచిలీపట్నం రూరల్ సీఐ కొండయ్య, పెడన ఎస్సై మురళీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.

కృష్ణా జిల్లా పెడన మండలం కట్లపల్లి తొమ్మిదో వార్డులో భార్యాభర్తలపై ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈదాడిలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మచిలీపట్నం డీఎస్పీ మహబూబ్ బాషా, మచిలీపట్నం రూరల్ సీఐ కొండయ్య, పెడన ఎస్సై మురళీ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీశారు.

ఇవీ చూడండి...

'ఈ రోజు రైతు దగా దినోత్సవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.