ETV Bharat / state

గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి భవనాన్ని కూల్చివేతను నిలుపుదల చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల గడవును హైకోర్టు మరో 3వారాలు పొడిగించింది.

author img

By

Published : Aug 28, 2019, 5:43 AM IST

హైకోర్టు
గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్ని నిలుపివేస్తూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో మూడు వారాలు పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా భీమిలో జీ+2 భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్, గంటా సాయి పూజిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతకు స్టే ఉత్తర్వులు పొందారు.

గంటా కుమర్తె ఇంటి కూల్చివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే పొడిగింపు

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల్ని నిలుపివేస్తూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరో మూడు వారాలు పొడిగించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ జిల్లా భీమిలో జీ+2 భవనం కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కంచర్ల రవీంద్రనాథ్, గంటా సాయి పూజిత ఇటీవల హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతకు స్టే ఉత్తర్వులు పొందారు.

ఇది కూడా చదవండి.

'దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది'

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది ఏడు మండలాల్లో 308 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలు జరుగుతుండగా మధ్యాహ్నానికి 32 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారి మరియు ఆర్డిఓ ruimమోహన్ కుమార్ తెలిపారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు సాయంత్రానికి పూర్తిస్థాయి ఓటింగ్ జరుగుతుందని తెలిపారు ఉదయం కొన్ని మండలాల్లో ఈవీఎంలు మొరాయించగా వెంటనే సమస్యను పరిష్కరించి ఓటింగ్ ప్రారంభించామన్నారు


Body:పోలవరం ప్రసాద్


Conclusion:పోలవరం ప్రసాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.