ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులకు వైకాపా నేత సన్మానం - goods distribution in krishna dst

కరోనా వ్యాప్తి నివారణకు తమ వంతు ప్రయత్నం చేస్తూ వీధులను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కృష్ణా జిల్లా గుడివాడలో సన్మానం చేశారు. వైకాపా నేత మండలి హనుమంతరావు, ఆయన మిత్రబృందం బేతవోలులో పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు.

gratitude to sanitization workers in krishna dst gudivada
పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసిన వైకాపా నేత
author img

By

Published : Apr 15, 2020, 3:29 PM IST

కరోనా వైరస్​ నివారణలో తమ వంతు సాయం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర వస్తువులను కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా నాయకులు పంపిణీ చేశారు. పార్టీ నేత మండలి హనుమంతరావు వారి మిత్రబృందం కార్మికులకు సన్మానం చేశారు.

ఇదీ చూడండి:

కరోనా వైరస్​ నివారణలో తమ వంతు సాయం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం నిత్యావసర వస్తువులను కృష్ణా జిల్లా గుడివాడలో వైకాపా నాయకులు పంపిణీ చేశారు. పార్టీ నేత మండలి హనుమంతరావు వారి మిత్రబృందం కార్మికులకు సన్మానం చేశారు.

ఇదీ చూడండి:

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ర్యాండమ్​ టెస్టులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.