ETV Bharat / state

ఆపరేషన్ వికటించి బాలిక మృతి.. బంధువుల ఆందోళన - జగ్గయ్యపేటలో ఆపరేషన్ వికటించి బాలిక మృతి వార్తలు

గొంతులోని టాన్సిల్స్​కు చేసే ఆపరేషన్ వికటించి బాలిక మృతిచెందిన ఘటన.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. వైద్యుల కారణంగానే ఇలా జరిగిందని బాలిక బంధువులు ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు.

girl died during operation failed in jaggayyapet krishna district
ఆపరే్షన్ వికటించి బాలిక మృతి
author img

By

Published : Jun 6, 2020, 11:36 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి షకీలా అనే బాలిక మృతిచెందింది. పట్టణంలోని గొంతు వైద్యశాలలో ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మరణించిందని.. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులతో మాట్లాడారు.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో టాన్సిల్స్ ఆపరేషన్ వికటించి షకీలా అనే బాలిక మృతిచెందింది. పట్టణంలోని గొంతు వైద్యశాలలో ఈ ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలిక మరణించిందని.. బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు వచ్చి వైద్యులతో మాట్లాడారు.

ఇవీ చదవండి... అరుణాచల్​ప్రదేశ్ నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి మద్యం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.