ETV Bharat / state

12 గంటల పాటు ఘంటసాల గీతాల ఆలాపన - vijayawada gantasala songs kacheri news in telugu

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతాలను యజ్ఞ కాశీభట్ల శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు సదాశివ శాస్త్రి ఏక ధాటిగా 12 గంటల పాటు ఆలపించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు ఆయన గీతాలు వింటూ మైమరచిపోయారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/14-December-2019/5372326_87_5372326_1576334015269.png
gantasala kacheri in vijayawada
author img

By

Published : Dec 14, 2019, 8:52 PM IST

12 గంటల పాటు ఘంటసాల గీతాల ఆలాపన

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతాలను యజ్ఞ కాశీభట్ల శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు సదాశివ శాస్త్రి ఏకధాటిగా 12 గంటలపాటు ఆలపించారు. విజయవాడ కౌతా పూర్ణానంద కళావేదికలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘంటసాల ఆలపించిన ఏకగళ గీతాలు 'గాన రవళి' పేరిట... పప్పు సదాశివ శాస్త్రి ఆలపించారు. 12 గంటల పాటు ఘంటసాల గీతాలను ఆలపించడం తన పూర్వజన్మ సుకృతం అని పప్పు సదాశివ శాస్త్రి శర్మ పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆయన గీతాలు వింటూ మైమరచిపోయారు.

12 గంటల పాటు ఘంటసాల గీతాల ఆలాపన

పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన గీతాలను యజ్ఞ కాశీభట్ల శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు సదాశివ శాస్త్రి ఏకధాటిగా 12 గంటలపాటు ఆలపించారు. విజయవాడ కౌతా పూర్ణానంద కళావేదికలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఘంటసాల ఆలపించిన ఏకగళ గీతాలు 'గాన రవళి' పేరిట... పప్పు సదాశివ శాస్త్రి ఆలపించారు. 12 గంటల పాటు ఘంటసాల గీతాలను ఆలపించడం తన పూర్వజన్మ సుకృతం అని పప్పు సదాశివ శాస్త్రి శర్మ పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఆయన గీతాలు వింటూ మైమరచిపోయారు.

ఇదీ చూడండి:

ఘనంగా ఘంటసాల జయంతి

Intro:AP_VJA_21_14_GANTASALA_KACHERI_AV_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు ఆలపించిన లేక గళం గీతాలను యజ్ఞ కాశీభట్ల శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పప్పు సదాశివ శాస్త్రి ఏకధాటిగా 12 గంటలపాటు ఆలపించారు. విజయవాడ కౌతా పూర్ణానంద కళావేదిక లో నేడు రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఘంటసాల వెంకటేశ్వరరావు ఆలపించిన ఏకగళ గీతాలు గాన రవళి పేరిట పప్పు సదాశివ శాస్త్రి పేరిట ఆలపించారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గీతాలను 12 గంటల పాటు ఆపకుండా ఆలపించడం తన పూర్వజన్మ సుకృతం అని పప్పు సదాశివ శాస్త్రి శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గీతాలకు వింటూ మైమరచిపోయారు.
AV....


Body:AP_VJA_21_14_GANTASALA_KACHERI_AV_AP10050


Conclusion:AP_VJA_21_14_GANTASALA_KACHERI_AV_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.