ETV Bharat / state

చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య - నూజివీడు ఏరియా హాస్పిటల్

పంటలో నష్టాన్ని భరించలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆగిరిపల్లి మండలం అమ్మవారి తోట గ్రామానికి చెందిన నరసింహారావు అనే రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య
author img

By

Published : Aug 2, 2019, 8:58 PM IST

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అమ్మవారితోట గ్రామానికి చెందిన... జలసూత్రం నరసింహారావు అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా హాస్పిటల్​కు తరలించారు. గత ఏడాది చెరుకు పంట వేసి తీవ్రంగా నష్టపోయాడని బంధువులు తెలిపారు.

చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

ఇదీ చదవండి: గుడివాడలో విషాదం.. విద్యుత్​ షాక్​తో రెండు ఆవులు మృతి

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం అమ్మవారితోట గ్రామానికి చెందిన... జలసూత్రం నరసింహారావు అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా హాస్పిటల్​కు తరలించారు. గత ఏడాది చెరుకు పంట వేసి తీవ్రంగా నష్టపోయాడని బంధువులు తెలిపారు.

చెట్టుకు ఉరివేసుకొని రైతు ఆత్మహత్య

ఇదీ చదవండి: గుడివాడలో విషాదం.. విద్యుత్​ షాక్​తో రెండు ఆవులు మృతి

Intro: ** నాసిరకం రోడ్లు వేశారని పిర్యాదు ** శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు , నాంచారమ్మపేట , పెంటపాడు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు నాసిరకంగా నిర్మించారని ఆరోపిస్తూ బిల్లులు ఆపివేయాలని కోరుతూ చిల్లకూరు మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీనివాసకుమారికి వినతిపత్రాన్ని అందజేసిన స్పందన అసోసియేషన్ సభ్యురాలు బిందుమహేశ్వరి .కోట్లు రూపాయలు కాంట్రాక్టు తీసుకుని నాసిరకం కంకర నాసిరకం సిమెంటు వాడినందువలన రోడ్లు వేసి నెల కాకముందే రోడ్లు అద్వాన్నంగా తయారవుతున్నాయని ఆరోపించారు.Body:1Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.