'కాల్ సెంటర్ ద్వారా కొవిడ్ బాధితులకు సత్వరమే సాయం' - కాల్సెంటర్ పనితీరుపై సబ్కలెక్టర్ ధ్యాన్చంద్తో ముఖాముఖీ
కొవిడ్ ఉద్ధృతి పెరిగిపోయింది. పరీక్షలు చేయించుకోవాలన్నా, మందులు అవసరమైనా ఆసుపత్రిలో చేరాలన్నా.. ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. ఈ పరిస్థితిని నివారించి, ప్రజలందరికీ అవసరమైన సమాచారం అందించేందుకు ప్రభుత్వం 104 కాల్సెంటర్లు ఏర్పాటుచేసింది. విజయవాడ కాల్సెంటర్ పనితీరుపై... సబ్కలెక్టర్ ధ్యాన్చంద్తో 'ఈటీవీ భారత్' ముఖాముఖి.