ETV Bharat / state

మూగ మనసే మిన్న....

నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తన పిల్లలు చనిపోవటం వల్ల తల్లికుక్క రోడ్డు పక్కనే కూర్చొని దీనంగా చూస్తోంది. కన్నపేగు ప్రేమను చాటుతోంది.

author img

By

Published : Nov 1, 2019, 11:57 AM IST

బిడ్డ మృతి వద్ద దీనంగా కూర్చున తల్లికుక్క
బిడ్డ మృతి వద్ద దీనంగా కూర్చున తల్లికుక్క

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫాం వద్ద రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. గాయపడి చనిపోయిన కుక్క పిల్ల వద్ద దాని తల్లి దీనంగా చూస్తోంది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నోరులేని మూగ జీవి చాటుతున్న ప్రేమ అయినా చూసి మనుషుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

ఇదీ చదవండి: పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట..!

బిడ్డ మృతి వద్ద దీనంగా కూర్చున తల్లికుక్క

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఎంఎస్సీ ఫాం వద్ద రోడ్డు ప్రమాదంలో కుక్కపిల్లను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లింది. గాయపడి చనిపోయిన కుక్క పిల్ల వద్ద దాని తల్లి దీనంగా చూస్తోంది. ఆ తల్లి హృదయం తల్లడిల్లిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. నోరులేని మూగ జీవి చాటుతున్న ప్రేమ అయినా చూసి మనుషుల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

ఇదీ చదవండి: పోలీసులకు చిక్కిన "కిలాడీ" జంట..!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.