కృష్ణా జిల్లా నందిగామలోని రామన్నపేట, చిన్నమసీదు, ఎంజీహెచ్ పాఠశాల ప్రాంతాల్లో 15 మంది పై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు మహిళలతోపాటు మంది కొందరికి గాయాలయ్యాయి. వారిని నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు
. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయని ఎన్ని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.
ఇదీ చదవండి: