ETV Bharat / state

తహసీల్దార్ కార్యాలయ ముట్టడికి ప్రజల యత్నం

గన్నవరం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి సావరగూడెం వాసులు యత్నించారు. తమ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు.

author img

By

Published : Jun 14, 2019, 5:33 PM IST

సావరగూడెం వాసుల ఆందోళన
సావరగూడెం వాసుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం గ్రామ సమీపంలో ఘన వ్యర్ధ నిర్వహణ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గన్నవరం తహసిల్దార్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి కేవలం అర కిలోమీటరు దూరంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. తహసిల్దార్ కార్యాలయం ముట్టడికి గ్రామస్తులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన గన్నవరం సీఐ రవికుమార్ గ్రామస్థులతో తహసిల్దార్ మధుసూదనరావును చర్చలకు ఆహ్వానించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుపై నివేదిక పంపిన అధికారుల పేర్లను బహిర్గతం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. సావరగూడెం వాసుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

సావరగూడెం వాసుల ఆందోళన

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సావరగూడెం గ్రామ సమీపంలో ఘన వ్యర్ధ నిర్వహణ కేంద్ర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గన్నవరం తహసిల్దార్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి కేవలం అర కిలోమీటరు దూరంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ఏంటని అధికారులను నిలదీశారు. తహసిల్దార్ కార్యాలయం ముట్టడికి గ్రామస్తులు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన గన్నవరం సీఐ రవికుమార్ గ్రామస్థులతో తహసిల్దార్ మధుసూదనరావును చర్చలకు ఆహ్వానించారు. డంపింగ్ యార్డు ఏర్పాటుపై నివేదిక పంపిన అధికారుల పేర్లను బహిర్గతం చేయాలని పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేశారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. సావరగూడెం వాసుల ఆందోళనతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో ప్రజారోగ్య శాఖ సూపరిండెంటెంట్ ఇంజనీర్ మోహన్ , ఈఈ సంజయ్ శ్రీనివాస్ తాగునీటి ఎద్దడి నివారణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం ఎమ్మెల్యే రోజా పుత్తూరులో తాగునీటి సమస్యపై రాష్ట్ర రాజధాని అమరావతి లో వివరించారు. ప్రజా ఆరోగ్యశాఖ ఎంసీ అధికారులు ఎస్సీ ని పుత్తూరులో పర్యటించి నివేదిక అందించాలని కోరారు ఈ మేరకు ఆయన శుక్రవారం పుత్తూరు మున్సిపాలిటీ లోని మూడవ వార్డు 22 20 వార్డుల్లో పర్యటించి తాగునీటి పరిస్థితిని ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అలాగే ఏ ఐ ఐ బి 2020 సెప్టెంబర్ నాటికి తెలుగు గంగ నుంచి తాగునీటిని అందిస్తామని తెలిపారు రు వార్డుల్లో తాగు నీటిని అందించాలని సూచించారు ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణ , డి ఎన్ డి రాశి తదితరులు ఉన్నారు


Body:nagari


Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.